మధిరలో ద్విచక్ర వాహనం చోరి

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనకాల అపార్ట్మెంట్ నందు మంగళవారం రాత్రి పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. దీంతో సదరు వాహనాదారుడు సీ. సీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా బుధవారం ఉదయం మదిర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్