మధిర పట్టణంలో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ప్రాంతాలలో బుధవారం ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ముమ్మరంగా పర్యటించారు. ముందుగా పట్టణ నాయకులతో సమావేశమై పలు సమస్యలపై ఆరా తీశారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మధిర మండల, పట్టణ బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్