అర్హులందరికీ రుణమాఫీ చేయాలని వినతి

రాష్ట్రంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని మంగళవారం వైరా తహశీల్దార్ కు సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల రైతాంగానికి ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణ మాఫీ చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలకని సీపీఐ కార్యదర్శి ఎర్ర బాబు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్