జనవరి 22న అయోధ్యలో రామాలయాన్ని ఓపెన్ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో దేశమంతా రామ జపం మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో ‘రామ్ ఆయేంగే.. ఆయేంగే.. రామ్ ఆయేంగే’ పాటను ప్రధాని మోదీ ఇవాళ తన X అకౌంట్లో షేర్ చేశారు. ఆ వీడియోకు గంటలోనే మూడు లక్షల వ్యూవ్స్ వచ్చాయి. సాంగ్ను సింగర్ స్వస్తి మెహుల్ పాడారు. రాముడికి అంకితం చేస్తూ ఆమె పాట పాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమె స్వరం రామ భకుల్ని గెలుచుకున్నది.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి