వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో శనివారం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫైర్ అయ్యారు. మీ కర్మ పోయే వాళ్లు పొండి మేము కేసీఆర్ వింటే ఉంటామని అన్నారు.