రైల్వే ప్రయాణికులకు అలర్ట్

153110చూసినవారు
రైల్వే ప్రయాణికులకు అలర్ట్
విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలు రైళ్లు జనవరి 15 నుంచి పాక్షికంగా రద్దు అయ్యాయి. మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్‌–విజయవాడ (07863/07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (078661) రైళ్లను రెండు మార్గాల్లో రామవరప్పాడు–విజయవాడ మధ్య జనవరి 15 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.