నీట మునిగిన కజిరంగా నేషనల్ పార్క్(వీడియో)

78చూసినవారు
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 23 జిల్లాలు వరద ప్రభావానికి గురి కాగా 2,90,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌ కేంద్రాలు నీటిలో మునిగిపోవటంతో వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్