బొమ్మనహాళ్ మండలంలో కాలువ విస్తృత ఎన్నికల ప్రచారం

65చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం, బొమ్మనహాళ్ మండలం, కొనగానహళ్ళి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు. శుక్రవారం గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. తనను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తించారు.

ట్యాగ్స్ :