యాదవ సంఘం ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయండి

76చూసినవారు
రాయదుర్గం పట్టణం బి టి పి రోడ్డు రైస్ మిల్లు వద్ద యాదవుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపటి రోజు అనగా శనివారం ఉదయం 10 గంటలకు యాదవ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు మరియు జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారన్నారు.

ట్యాగ్స్ :