రూ. 1.63లక్షలు పలికిన గణనాథుని లడ్డూ

58చూసినవారు
రూ. 1.63లక్షలు పలికిన గణనాథుని లడ్డూ
ధర్మవరం చంద్రబాబు నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డూ వేలం పాటను గురువారం నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన వేలంలో శ్రీరాములు నాయక్ రూ.1,63, 000లకు లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు. రెండు చెరుకు గడలను రమణ నాయక్ రూ. 18, 500, పట్టు వస్త్రాలను భీమనపల్లి వెంకటేశ్ రూ. 13, 000 సొంతం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్