బస్టాండ్ లో త్వరలో ఎస్బీఐ ఏటీఎం ప్రారంభం

2004చూసినవారు
బస్టాండ్ లో త్వరలో ఎస్బీఐ ఏటీఎం ప్రారంభం
ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ లో త్వరలో దూర ప్రాంతాల ప్రయాణికులకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టేట్ బ్యాంక్ వారు ఏటీఎం సదుపాయాన్ని త్వరలో ప్రారంభిస్తున్నారు. ఇక్కడ బయట డబ్బులు తీసుకునే సదుపాయం బస్ స్టాండ్ ఏరియాలో సరిగా లేనందున ఇది ఎంతో మేలు కలిగించే విషయం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్