కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన రఘువీరా

3972చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం ఆదిరెడ్డి పాలెం లో గురువారం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిడబ్ల్యూ సి మెంబర్ మాజీ మంత్రి రఘువీరా, ఎమ్మెల్యే అభ్యర్థి కే సుధాకర్ పాల్గొన్నారు. అనంతరంరిబ్బన్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సిడబ్ల్యుసి మెంబర్ రఘువీరా ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్