![ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజన్న కలిసిన యుటిఎఫ్, ఎం ఈ ఎఫ్ నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజన్న కలిసిన యుటిఎఫ్, ఎం ఈ ఎఫ్ నాయకులు](https://media.getlokalapp.com/cache/2b/df/2bdf976de367d3148a162a2eff049647.webp)
ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజన్న కలిసిన యుటిఎఫ్, ఎం ఈ ఎఫ్ నాయకులు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో టిడిపి కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజును యుటిఎఫ్, ఎం ఈ ఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం ఎస్ రాజును మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ని పుష్పగుచ్చం ఇచ్చి పూలమాల శాలువాలతో సన్మానించారు. యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు బూతన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.