Apr 08, 2024, 04:04 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
రేపు ఉగాది పురస్కారాల ప్రదానం
Apr 08, 2024, 04:04 IST
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిరి ఫంక్షన్ హాల్ లో ఈనెల 9న యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలను అందించనున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేని రాజేందర్ యాదవ్, యాదవ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ ప్రకటనలో తెలిపారు. ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది ఉగాది పురస్కరాలు ఇస్తామని, యాదవులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.