రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

749చూసినవారు
రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
బుధవారం ఉదయం దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి అర్జీదారులు వచ్చే పని లేకుండా.. రెవిన్యూ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ కేంద్రమైన పూతలపట్టు మండల అభివృద్ధి కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తూ జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు రెవిన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి అర్జీల స్వీకరణలో ఆర్డీఓ రేణుక, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :