ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 3,703 మంది మృతి

59చూసినవారు
ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 3,703 మంది మృతి
2022 సంవత్సరంలో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 3,703 మంది మృతిచెందారు. హెల్మెట్‌ ధరించని కారణంగా 3,042 మంది కన్నుమూశారు. ’కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, జరిమానాలు విధించకుండా ఉదారత చూపుతున్నారని, నిబంధనల ప్రకారం వాహనదారులు, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి‘ అని న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్