Apr 06, 2025, 17:04 IST/
సన్రైజర్స్పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
Apr 06, 2025, 17:04 IST
ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. SRH ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్(61) అర్థశతకంతో రాణించారు. SRH బౌలర్లలో షమీ 2 వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశారు.