దోమడలో అభివృద్ధి పనులకు శ్రీకారం

656చూసినవారు
దోమడలో అభివృద్ధి పనులకు శ్రీకారం
పెదపూడి మండలం దోమడ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సర్పంచ్ మినవల్లి శారద దేవి సత్తిబాబు, ఉప సర్పంచ్ గుడాల అనంతలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకారం చుట్టారు. గ్రామాలలో పారిశుధ్యం, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులు పూర్తి అయినట్లు సర్పంచ్ మినవల్లి సత్తిబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్