Mar 29, 2024, 17:03 IST/పరకాల
పరకాల
కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
Mar 29, 2024, 17:03 IST
గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ వంశపారపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసచార్యులు మాట్లాడుతూ స్వామివారితో పాటు అమ్మవారిని భూదేవి నీలాదేవీలను తీసుకువచ్చి వారిని సుందరంగా అలకరించి గోవిందా, గోవిందా అంటూ భక్తుల నినాదాల మధ్య రథాన్ని గుట్ట చుట్టూ తిప్పడం జరుగుతుంది అన్నారు.