ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

79చూసినవారు
రానున్న గ్రాడ్యూయెట్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా అర్హత ఉన్న గ్రాడ్యూయేట్లను నూతన ఓటర్లుగా చేర్చేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సంయుక్తంగా కృషిచేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప సూచించారు. పెద్దాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ మేరకు శుక్రవారం పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే గ్రాడ్యూయెట్లా ఓటర్ల జాబితాలు చేతబట్టి క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్