మహిళ పై యువకుడు కత్తితో దాడి

3943చూసినవారు
అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో హోటల్లో పనిచేస్తున్న దుర్గ అనే మహిళపై కత్తితో దాడి చేసిన యువకుడు.మహిళను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందిది.పది రోజుల క్రితం హేమంత్ అనే వ్యక్తి వెంటపడుతున్నాడని నాగాయలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ.హోటల్ లో పనిచేస్తుండగా హేమంత్ వచ్చి పొడిచి పారిపోయాడని చెప్తున్న కుటుంబ సభ్యులు.పోలీసులుసంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్