రాజకీయాలను హుందాగా చేయాలి: గంగుల ఇందిరమ్మ

3603చూసినవారు
రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపు కోవాలనుకోవడం సమచితం కాదని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాతృమూర్తి గంగుల ఇందిరమ్మ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు మీడియా ముఖంగా హితవు పలికారు. శుక్రవారం ఆళ్లగడ్డ మండల పరిధిలోగల బత్తలూరులో మారమ్మ దేవాలయం వద్ద మాజీ అఖిలప్రియ తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మారెమ్మ తల్లి పై ప్రమాణం చేశారు. రాజకీయాలను హుందాగా చేయాలని భూమా అఖిలప్రియకు సూచించారు.

ట్యాగ్స్ :