‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

56చూసినవారు
‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా
‘ఓటుకు నోటు’ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. జులై 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

సంబంధిత పోస్ట్