Mar 26, 2024, 17:03 IST/షాద్నగర్
షాద్నగర్
ప్రభుత్వ ఉద్యోగిని స్వచ్ఛంద పదవీ విరమణ
Mar 26, 2024, 17:03 IST
షాద్నగర్ ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, తెలుగు ఉపాధ్యాయురాలు నీలవేణి మంగళవారం స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయమ్మ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని విద్యార్థులు నీలవేణి మేడం అందించిన సేవలను కొనియాడారు.