భర్త గెలుపు కోసం భార్య ఎన్నికల ప్రచారం

57చూసినవారు
కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ ను గెలిపించాలని కోరుతూ కోడుమూరులో ఆయన సతీమణి స్టెల్లా సతీశ్ ఓటర్లను కోరారు. సోమవారం కోడుమూరులో జడ్పీటీసీ సభ్యులు రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, రవికుమార్, క్రిష్ణారెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్