ఉద్యోగం రాలేదని మనస్థాపంతో యువతి ఆత్మహత్య

53చూసినవారు
ఉద్యోగం రాలేదని మనస్థాపంతో యువతి ఆత్మహత్య
ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్ సాయిరాం నగర్ కాలనీకి చెందిన బండిపెల్లి ఎల్లాబాయ్ కూతురు పిల్లలు సాత్విక(22) భవిష్క. వీరిద్దరిని అమ్మమ్మ ఎల్లాభాయ్ పోషిస్తుంది. ఈ క్రమంలో సాత్విక ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో మనస్థాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్