ఉత్తరాంధ్రకు
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ గుడ్ న్యూస్ చెప్పారు. వాల్తేర్ డివిజన్ తో కూడిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆయన వెల్లడించారు. రైల్వే జోన్ భూములపై వివాదం జరుగుతున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కంట్లో కారం కొడితే విభజన హామీలను వంద శాతం పూర్తి చేసింది
బీజేపీ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.