ఓటేసి.. వడదెబ్బతో వృద్ధురాలు మృతి

61చూసినవారు
ఓటేసి.. వడదెబ్బతో వృద్ధురాలు మృతి
రౌతులపూడి మండలం ఏ.మల్లవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బకు రొంగల సింహాచలం(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో సింహాచలం తన ఓటును వినియోగించుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.