స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు: మంత్రి లోకేష్

68చూసినవారు
స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు: మంత్రి లోకేష్
ఏపీలో స్కూళ్ల నిర్వహణకు రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 PMC స్కూళ్లకు రూ.8.63 కోట్లు, KGBVలకు రూ.35.16 కోట్లు, మండల రిసోర్స్ కేంద్రాలకు రూ.8.82కోట్లు, మిగతా స్కూళ్లకు రూ.51.90 కోట్లు ఇచ్చారని తెలిపారు. సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, తాగునీటి కోసం ఈ నిధులు వాడాలన్నారు.

ట్యాగ్స్ :