విధులకు డుమ్మా కొడితే షోకాజ్ నోటీసులు: మంత్రి సత్యకుమార్

68చూసినవారు
విధులకు డుమ్మా కొడితే షోకాజ్ నోటీసులు: మంత్రి సత్యకుమార్
విధులకు గైర్హాజరయ్య వైద్యులు, సిబ్బందికి వెంటనే సంజాయిషీ నోటీసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఒక రోజు జీతాన్ని కోతపెట్టి ఇతర క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని అని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో పని చేసే వారు సకాలంలో విధులకు రాకపోయినా, ముందుగానే వెళ్లిపోయినా ఆ ప్రభావం వైద్య సేవలపై ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్