ప్రత్యేక బస్సుల పేరిట బాదుడు ఎంతంటే?

60చూసినవారు
ప్రత్యేక బస్సుల పేరిట బాదుడు ఎంతంటే?
సికింద్రాబాద్-ఆదిలాబాద్ సూపర్ లగ్జరీ బస్ సాధారణ ఛార్జీ రూ.630 ఉంటే ప్రత్యేక ఛార్జీ రూ.880గా వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్-మంచిర్యాల సూపర్ లగ్జరీ బస్ సాధారణ ఛార్జీ రూ.520 ఉంటే ప్రత్యేక ఛార్జీ రూ.730 చేశారు. హైదరాబాద్-సత్తుపల్లి సూపర్ లగ్జరీ బస్ సాధారణ ఛార్జీ రూ.570 ఉంటే ప్రత్యేక ఛార్జీ రూ.780 చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్