ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

57చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్