బీఎస్పీ ఆధ్వర్యంలో " బీసీ రౌండ్ టేబుల్ సమావేశం"

78చూసినవారు
బీఎస్పీ ఆధ్వర్యంలో " బీసీ రౌండ్ టేబుల్ సమావేశం"
బహుజన సమాజ్ పార్టీ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో.. ఈనెల 23వ తేదీన ముత్తుకూరు గేటు వద్దనున్న రాదే గెస్ట్ ఇన్ లో " బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని బీఎస్పీ నెల్లూరు శాఖ ఇన్చార్జి బి.శ్రీరామ్ తెలిపారు. గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ నెల్లూరు జిల్లా ఎస్పీ జె. పూర్ణచంద్రరావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్