ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నెల్లూరు ఎస్పి కె. ఆరిఫ్ ఆఫీస్ తెలిపారు. సోమవారం ఉదయగిరిలో జరుగుతున్న ఈవీఎంలు పలు ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నియోజకవర్గంలోని సమస్యయాత్మక, అత్యంత సమస్యయాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు