'లఖ్‌పతి దీదీ' స్కీం ద్వారా మహిళలకు రూ.5 లక్షల లోన్

77చూసినవారు
'లఖ్‌పతి దీదీ' స్కీం ద్వారా మహిళలకు రూ.5 లక్షల లోన్
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ‘లఖ్‌పతి దీదీ’ పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు వివిధ చిరు వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం అందజేస్తుంది. డ్వాక్రాలో సభ్యులుగా ఉండి, 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్ పొందొచ్చు. సంబంధిత పత్రాలతో జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో దీనికి దరఖాస్తు చేసుకోవాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్