రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

70చూసినవారు
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త
TG: జనవరి నుంచి రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. అలాగే కొత్తగా జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా త్వరలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన పేదలనే ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్