మసీదు నుంచి ప్రార్థన రావడంతో ప్రసంగం మధ్యలో ఆపిన బిజెపి అభ్యర్థి

568చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో సోమవారం జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి ఆత్మీయత సమావేశంలో బిజెపి పార్టీ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలో ప్రసంగాన్ని ఆపారు. ముస్లిం మసీదు నుంచి ప్రార్థన రావడంతో సత్యకుమార్ యాదవ్ కాసేపు ఆయన ప్రసంగాన్ని ఆపేశారు. ప్రార్థన ముగిసిన తర్వాత ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు.