రెవెన్యూకాలనీ సచివాలయంలో స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం

82చూసినవారు
రెవెన్యూకాలనీ సచివాలయంలో స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో స్వర్ణాంధ్ర విజన్- 2047 కార్యక్రమంలో భాగంగా బుధవారం గుండ్లప్పదొడ్డి రెవిన్యూ కాలనీ సచివాలయంలో టిడిపి పట్టణ కన్వీనర్ డి. శర్మష్ వలి అధ్యక్షతన వార్డ్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు స్వర్ణాంధ్ర విజన్-2047 పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జీవి. ఆంజనేయులు, పాండురంగ, M. సునీల్, వెలుగు లోకేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్