పోలీస్ అధికారుల‌పై వేటు

83చూసినవారు
పోలీస్ అధికారుల‌పై వేటు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులపై డీజీపీ వేటు వేశారు. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్‌రెడ్డిని వీఆర్‌కు పంపి ఆయ‌న స్థానంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌కు తాత్కాలిక బాధ్య‌తలు అప్ప‌గించారు. సీఐ మహేశ్వర్‌రెడ్డి గ‌త రాత్రి నుంచి ఫోన్ స్విచాఫ్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న బెంగుళూరుకు వెళ్ళినట్టు అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్