ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో స్క్రూట్ ని

54చూసినవారు
ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం నుండి స్క్రూట్ ని కార్యక్రమం నిర్వహించారు. ధర్మవరం అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ లో వేసిన అభ్యర్థులు ఈ కార్యక్రమానికి ఈ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు అభ్యర్థులు వేసిన నామినేషన్ పత్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you