![నరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్న రఘువీరా నరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్న రఘువీరా](https://media.getlokalapp.com/cache/7c/4d/7c4dec737fc1382097658e23e3ff121a.webp)
నరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్న రఘువీరా
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా నరసింహస్వామి ఉత్సవ విగ్రహం ఆలయ మడు వీధిల్లో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా సి డబ్ల్యూ సి సభ్యులు రఘువీర స్వయంగా ఉత్సవ పల్లకిని మోసారు. ప్రత్యేక పూజలు చేయించారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.