జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై టీడీపీ ట్వీట్

54చూసినవారు
జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై టీడీపీ ట్వీట్
వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలు తెలిసిన వారంతా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారంటూ టీడీపీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. బాబాయ్ వివేకానంద రెడ్డిపై అబ్బాయిల గొడ్డలి పోటుని, గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. అంతుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారు. గొడ్డలి పోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరికి కథ విషాదాంతంగా ముగుస్తోంది. నాడు జగన్ మామ గంగిరెడ్డి.. నేడు అభిషేక్ రెడ్డి? అని టీడీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్