వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

78చూసినవారు
వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
వాలంటీర్ వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు, వేతనాల చెల్లింపు, వేతనాల పెంపు తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన సచివాలయాలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్