మృత్యుంజయ స్వామి వారికి విశేషంగా అభిషేకాలు

67చూసినవారు
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా మొదటిగా వినాయకుడికి అభిషేకం చేసి మృత్యుంజయ స్వామి వారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారి గజమాలతో అలంకరించి కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you