ఉత్తరాంధ్ర టీడీపీలో ప్రకంపనలు

52చూసినవారు
ఉత్తరాంధ్ర టీడీపీలో ప్రకంపనలు
టీడీపీ తుది జాబితాలో సీట్లు దక్కని నేతలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. పాడేరు సీటు రమేశ్ నాయుడుకు ఇవ్వడంతో గిడ్డి ఈశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమిలి సీటు గంటాకు ఇవ్వడంపై కోరాడ రాజబాబు రగిలిపోతున్నారు. భీమిలిలో గంటాకు సహకరించేది లేదని జన సైనికులు ప్రకటించారు. అలాగే చీపురుపల్లి సీటు కళా వెంకట్రావుకు ఇవ్వడంపై కిమిడి నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.