‘బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి రూ.480 కోట్లు

79చూసినవారు
‘బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి రూ.480 కోట్లు
ఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మానం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్ల (రూ.480 కోట్లు) అత్యవసర నిధులను కేటాయించింది. ఈ మేరకు మేరీ లాండ్ గవర్నర్ వెస్‌మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వశాఖ రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో వంతెన శిథిలాలను నదిలో నుంచి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్