
మే 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు
ఇండియన్ రైల్వేలు మే 1వ తేదీ నుంచి టికెట్ బుకింగ్కు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కేవలం జనరల్ కోచ్లో మాత్రమే చెల్లుతాయి, స్లీపర్ లేదా AC కోచ్లలో ప్రయాణానికి అనుమతి లేదు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 120 నుంచి 60 రోజులకు తగ్గించారు. ఈ మార్పులు రద్దీని తగ్గించి, కన్ఫర్మ్డ్ టికెట్ హోల్డర్లకు సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఉన్నాయి. AI ఆధారిత సీట్ అలాట్మెంట్ వ్యవస్థ కూడా అమలులోకి వస్తుంది.