మంచినీటి ట్యాంకుల వద్ద పారిశుద్ధ్య పనులు

80చూసినవారు
మంచినీటి ట్యాంకుల వద్ద పారిశుద్ధ్య పనులు
గొలుగొండ మండలంలోని పాతకృష్ణదేవిపేట పంచాయతీ కార్యదర్శి కిరణ్మయి ఆధ్వర్యంలో పల్లావూరు వద్ద నీటి ట్యాంకుల వద్ద సోమవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించారు. అంతేకాకుండా నీళ్ల ట్యాంకు సమీపంలో ఇళ్ల బయట చెత్తను తొలగించి పరిశుభ్రం చేయించారు. రోడ్లపై చెత్త వేయవద్దని గ్రామస్తులకు సూచించారు.

సంబంధిత పోస్ట్