అర్ధరాత్రి మంత్రి నిమ్మల రామానాయుడు వర్క్ ప్రోగ్రెస్

58చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనులు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. విజయవాడ సింగ్ నగర్‌ ముంపునకు కారణమైన 3 గండ్లలో రెండు గండ్లు పూడ్చి కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయి. నిద్రాహారాలు మాని గత 5 రోజుల నుండి మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఏజెన్సీలతో పనులు చేయిస్తూ ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ను ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్