కాంగ్రెస్, వైఎస్ జగన్ ఒక్కటవుతారా?

63చూసినవారు
కాంగ్రెస్, వైఎస్ జగన్ ఒక్కటవుతారా?
ఏపీ ఎన్నికల ఫలితాలు, హర్యానా ఫలితాలు ఒక్కటేనని వైఎస్ జగన్ అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ అనూహ్యంగా ఓడిపోయింది. ఈ క్రమంలో తెరపైకి ఈవీఎంల అంశం వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు పెడుతూంటే భారత్‌లో ఈవీఎంలు ఎందుకు అని జగన్ అన్నారు. ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ మండిపడుతున్న వేళ జగన్ చేసిన ఈ కామెంట్స్ కాస్త సపోర్ట్ ఇచ్చినట్లే ఉందని అంటున్నారు. దీంతో కాంగ్రెస్, జగన్ ఒక్కటవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :